HomeUncategorizedరోలుగుంట కెజిబివిలో ఘనంగా 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు.

రోలుగుంట కెజిబివిలో ఘనంగా 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు.

అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం రోలుగుంట మండలంలో జాతీయ జెండా రెపరెపలడింది.మండలంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్ఐ రామకృష్ణారావు తహశీ ల్దార్ కార్యాలయంలో తహశీల్దార్ నాగమ్మ . కేజిబీవి పాఠశాలలో రోలుగుంట ఎంపీటీసీ సుర్ల రామకృష్ణ. మండల పరిషత్ కార్యక్రమంలో ఎంపీపీ వై శ్రీనివాసరావు జెండా ఎగరవేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ 200 ఏళ్ళ బ్రిటిష్ పాలనకు విముక్తి కలిగి ఆగస్టు 15 1947 వ సంవత్సరంలో మన దేశానికి స్వతంత్రం వచ్చిందని చెప్పారు. ఎంతోమంది మహనీయులు పోరాటాలు త్యాగఫలం ఈరోజు మనం పొందుతున్న ఫలాలని గుర్తు చేశారు. 80 ఏళ్లుగా దేశం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ జగ్గారావు ప్రిన్సిపల్ తులసి తోపాటు తోటి సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular