
జెవి పాలేరు చెందిన ఎంపీటీసీ సంబంధించిన మూడు గొర్రెల ను నిన్ను రాత్రి పదకొండు సమయం దోంగలు ఎత్తు కు పోయారు అని ఎం పి టి సి కుక్కులూరు శ్రీను వారసురాలు తెలిపారు సుమారుగా వీటి ధర 60వేల రూపాయలు ఉంటుందని రాత్రి 9సమయంలో గొర్రెల ను దోడ్డిలో వుంచాముని ఉదయం వెళ్లి సరికి దోంగలించికి పొయారు అని ఈవిషయాన్ని పోలీసులకు సమాచారం ఇస్తాము అని తెలిపారు
