
నక్కపల్లి, జిల్లావాణి
వైస్సార్ సిపి రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్య మంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డిని మరల మనమందరం సమిష్టిగా కృషి చేసి ముఖ్య మంత్రిని చేయాలని
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి శీరం నరసింహ మూర్తి పిలుపునిచ్చారు. ఈ మేరకు వైస్సార్ సిపి 16వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్బంగా పార్టీ నాయకులు సమక్షంలో మండలంలోని సారిపల్లి పాలెం వైసిపి కార్యాలయం లో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ముందుగా కేక్ కటింగ్ నిర్వహించి స్వీట్స్ పంచారు.ఈ కార్యక్రమం లో పలువురు నాయకులు పాల్గొన్నారు.
