తోలుకుంట మండలం జగ్గంపేట పంచాయితీ j. నాయుడుపాలెం ఎస్సీ కాలనీలో ఉన్న ఒక చేతి బోరు ఐదు రోజుల నుండి పనిచేయడం లేదని కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి బోరును పరిశీలించారు అనంతరం మాట్లాడుతూ 80 కుటుంబాలు బోరు మీద నీరు వాడుతున్నారని బోరు లేక మంచినీళ్ళకి చాలా ఇబ్బంది పెడుతున్నారని మహిళలు ఆవేదం వ్యక్తం చేస్తున్నారని అన్నారు తక్షణమే బోరును రిపోర్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
