HomeUncategorizedఅనకాపల్లి జిల్లా ఎలమంచిలి నియోజకవర్గం రాంబిల్లి మండలం పంచదార గ్రామంలో గత కొన్ని రోజులుగా ఉమాధర్మలింగేశ్వరస్వామి...

అనకాపల్లి జిల్లా ఎలమంచిలి నియోజకవర్గం రాంబిల్లి మండలం పంచదార గ్రామంలో గత కొన్ని రోజులుగా ఉమాధర్మలింగేశ్వరస్వామి పంచదార్ల లో దారులు కలుషితమయ్యాయి జరుగుతున్న ప్రచారంలో భాగంగా ఈరోజు ఆలయాన్ని శ్రీనివాసనంద సరస్వతి స్వామీజీ ఆనందాశ్రమ పీఠాధిపతి వారు దర్శించారు

అనకాపల్లి జిల్లా ఎలమంచిలి నియోజకవర్గం రాంబిల్లి మండలం పంచదార గ్రామంలో గత కొన్ని రోజులుగా ఉమాధర్మలింగేశ్వరస్వామి పంచదార్ల లో దారులు కలుషితమయ్యాయి జరుగుతున్న ప్రచారంలో భాగంగా ఈరోజు ఆలయాన్ని శ్రీనివాసనంద సరస్వతి స్వామీజీ ఆనందాశ్రమ వారిని పీఠాధిపతి దర్శించారు రాంబిల్లి మండలం మాజీ ఎం పి పి దిని బాబు ఆధ్వర్యంలో దార్లు పరిశీలించారు కొంతమంది తమ సొంత ప్రయోజనాల కోసం దారలో బురద కలిపి భక్తుల మనోభావాలు దెబ్బతీశారని ఇలాంటి చర్యలు మానుకోవాలని అనంతరం భక్తులు ఉద్దేశించి స్వామీజీ ప్రసంగించారు అనంతరం స్వామీజీ మీడియాతో మాట్లాడారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular