
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇది కూటమి ప్రభుత్వ ఘనవిజయమని,శంకుస్థాపనకు విచ్చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రులు పాల్గొనే కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసమై నియోజకవర్గంలో నాలుగు మండలాల గ్రామాలకు సంబంధించిన ప్రజలకు ఈ శంకుస్థాపన కార్యక్రమం కూటమి ప్రభుత్వ ఘన విజయముగా తెలియజేసి ముఖ్య నాయకులు కార్యకర్తలు వారి వారి గ్రామాల్లో ప్రజలను స్వచ్ఛందంగా శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చేటట్లు మోటివేషన్ చేయాలని ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ తెలియజేశారు… ఈ కార్యక్రమంలో నాలుగు మండలాలు కూటమి నాయకులు తదిరులు పాల్గొన్నారు…
