Wednesday, April 22, 2026
HomeUncategorizedఅనకాపల్లి, రాంబిల్లిలో 'రెన్యూ' పారిశ్రామిక ప్రాజెక్టుకు భూమిపూజ… ఈ నెల 23న ముఖ్యమంత్రి రాక

అనకాపల్లి, రాంబిల్లిలో ‘రెన్యూ’ పారిశ్రామిక ప్రాజెక్టుకు భూమిపూజ… ఈ నెల 23న ముఖ్యమంత్రి రాక

ఎలమంచిలి నియోజకవర్గ ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ మాట్లాడుతూ….
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరిన్ని భారీ పెట్టుబడులే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందని తెలిపారు. అనకాపల్లి జిల్లా, ఎలమంచిలి నియోజకవర్గం, రాంబిల్లి మండలంలో రెన్యూ (Renew) సంస్థ ఏర్పాటు చేయనున్న పరిశ్రమకు ఈ నెల 23వ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా హాజరై భూమిపూజ కార్యక్రమం నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ మేరకు స్థానిక యంత్రాంగం చేపట్టిన ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ శ్రీమతి విజయ క్రిష్ణన్, జిల్లా ఏస్పీ తుహిన్ సిన్హా , జిల్లా జాయింట్ కలెక్టర్ సౌర్యమాన్ పటేల్, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లలతో కలసి అధికారులతో సమీక్షించారు.. ఈ కార్యక్రమంలో అధికారులు వివిధ శాఖలు తదిరులు కూటమి నాయకులు…పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular