Thursday, April 16, 2026
HomeUncategorizedఎంపీటీసీ రెండు లక్షల నిధులతో తో వాటర్ ట్యాంకు నిర్మాణం

ఎంపీటీసీ రెండు లక్షల నిధులతో తో వాటర్ ట్యాంకు నిర్మాణం

అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం జోగంపేట ఎం పి టి సీ జక్కు నాగమణి ఎం పి టి సీ నిధులు 2 లక్షలు తో తాగు నీరు సరఫరా ట్యాంక్ నిర్మాణం ఈ పనులు శరవేగంగా జరుగుతున్నాయి ఈ సందర్భంగా నాగమణి మాట్లాడుతూ ఈ ట్యాంక్ సామర్ధ్యం 5 వేల లీటర్లు ఎన్నో ఏళ్ల తరబడి నీటి కష్టాలు ఎదుర్కొంటున్న ఈ కాలనీకి ఈ ట్యాంక్ నిర్మాణంతో ఆ కష్టాలు తీర్థయని వెల్లడించారు స్థానికులు మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల నుండి సుమారుగా కిలోమీటర్ల దూరం వెళ్లి నీ ళ్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉందని త్రాగునీరు లేక ఇబ్బంది పడేవారు మని ఈ వాటర్ ట్యాంక్ నిర్మాణంతో మా కష్టాలు తీరుతాయని ఆనందం వ్యక్తం చేశారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular