
కేంద్ర మంత్రివర్యులు కింజారపు రామ్మోహన్ నాయుడు సహకారంతో శ్రీకాకుళం నుండి తిరుపతి వరకు హంసఫర్ రైలుకి ఎలమంచిలి రైల్వేస్టేషన్లో మాజీ పార్లమెంటు సభ్యులు పప్పల చలపతిరావు , రాష్ట్ర రహదారుల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ మరియు ఎలమంచిలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ ప్రగడ నాగేశ్వరరావు గారు, ఉత్తరాంధ్ర జన సేన వ్యవహారాలు ఇంచార్జ్ సుందరపు సతీష్ కుమార్ మాజీ మున్సిపల్ చైర్మన్ పిల్లా ర మా కుమారి స్వాగతం పలకడం జరిగింది. అనంతరం మాజీ పార్లమెంట్ సభ్యులు పప్పల చలపతిరావు ప్రయాణికులకు పూల బొకేతో స్వాగతం చెప్పి, అనంతరం జండా ఊపడం జరిగింది. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు
