గొలుగొండ మండలం సిహెచ్ నాగాపురంగ్రామంలో మంగళవారం వడదెబ్బకు కూని శెట్టి కళ్యాణం 66 సంవత్సరాలు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు మంగళవారం గ్రామంలో ఫంక్షన్ కి వెళ్లి భోజనం చేసి ఇంటికి తిరిగి వస్తుండగా వడగాలుపులకు విపరీతంగా వేయడంతో వడదెబ్బ తగిలి మృతి చెందినట్లు తెలిపారు ఆయనకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందజేయాలని గ్రామస్తులు కోరుచున్నారు

